బీబీపేటలో రిలేనిరాహార దీక్ష

6 Jul, 2016 18:31 IST|Sakshi

దోమకొండ మండలంలోని బీబీపేట గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు రిలేనిరాహార దీక్షలు చేస్తోన్నారు. ఇక్కడ రిలే నిరాహారదీక్షలు బుధవారానికి 16రోజుకు చేరుకున్నాయి. అన్ని అర్హతలు ఉన్న బీబీపేటను కచ్చితంగా మండలంగా మార్చాలనికోరుతూ విద్యార్థులు గ్రామంలో ర్యాలీ కూడా తీశారు.

 

మరిన్ని వార్తలు