గుంటూరు కార్పొరేషన్ లో విజిలెన్స్ సోదాలు

20 May, 2016 16:44 IST|Sakshi

గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు కొనసాగాయి. కార్మికుల సెస్సును వసూలు చేయకుండా అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై వారు విచారణ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 

మరిన్ని వార్తలు