నేడు హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో డా. ఖాదర్‌ సదస్సు

28 Aug, 2018 05:19 IST|Sakshi

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని కొత్తపేట బాబూ జగ్జీవన్‌రాం భవన్‌లో ఈ నెల 28(మంగళవారం)న మ. 3 గం.ల నుంచి సా. 7 గం.ల వరకు ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం– అటవీ కృషి ఆవశ్యకత’పై జరిగే సదస్సులో ప్రముఖ అటవీ కృషి, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 040–23395979.

మరిన్ని వార్తలు