క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌..

7 Jul, 2017 17:29 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లా:  క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కడప పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 30 లక్షల నగదు, ఓ ఎల్‌ఈడీ టీవీ, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా డిప్యూటీ ఎస్పీ బాబూజీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు