ప్రమాదంలో ఇద్దరు విదేశీయులకు గాయాలు

16 Dec, 2016 16:33 IST|Sakshi
హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట వద్ద ఎన్‌హెచ్ 65 పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు విదేశీ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నోవా కాలేజీకి చెందిన ఇద్దరు నైజీరియన్ విద్యార్థులు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు