హిమాయత్ నగర్లోని జువెల్లరీ షాపులో చోరీ

7 Apr, 2016 19:28 IST|Sakshi

హైదరాబాద్ : హిమాయిత్ నగర్లోని ఓ జువెల్లరీ షాపులో గురువారం చోరీ జరిగింది. షాపులో పని చేసే వ్యక్తి ఆరు కిలోల బంగారంతో మహారాష్ట్రకు ఉడాయించాడు.దీంతో షాపు యజమాని నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు