సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విద్యార్థులు www. sakshieducation.com, www.sakshi.comలో పొందవచ్చు.