ఏపూరిపై నిర్బంధం తగదు: ఉత్తమ్‌

3 Sep, 2017 02:10 IST|Sakshi
ఏపూరిపై నిర్బంధం తగదు: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్నను నిర్బంధించి బేడీలు వేయడం ప్రభుత్వ దమనకాండకు పరాకాష్టని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అరెస్టు చేస్తే పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే భార్య ఎందుకున్నట్లని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, దళితులపై దాష్ఠీకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు