ఒడిశాలో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి

27 Feb, 2016 11:40 IST|Sakshi

భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాయగడ అటవీప్రాంతంలో కల్యాణ్‌సింగ్పూర్ గ్రామంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రత సిబ్బంది పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

మరిన్ని వార్తలు