టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేది:గంగూలీ

30 Dec, 2014 15:16 IST|Sakshi
సౌరవ్‌ గంగూలీ

మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నారు.  టెస్టు క్రికెట్ నుంచి  తక్షణం తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ధోనీ మరికొన్నాళ్లు ఆడతారని అనుకున్నానట్లు గంగూలీ చెప్పారు.

మరిన్ని వార్తలు