‘శాఫ్’ క్రీడలకు సురేఖ

7 Jan, 2016 02:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ వచ్చేనెల లో జరిగే దక్షిణాసియా (శాఫ్) క్రీడల కు అర్హత సాధించింది. మేఘాలయాలోని షిల్లాంగ్‌లో బుధవారం ముగి సిన సెలక్షన్ ట్రయల్స్‌లో రాణించిన సురేఖ భారత మహిళల కాంపౌండ్ జట్టులోకి ఎంపికైంది. ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు అస్సాంలోని గౌహతిలో ‘శాఫ్’ క్రీడలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు