ప్రొ కబడ్డీ: జైపూర్పై పాట్నా పైరేట్స్ గెలుపు

19 Aug, 2015 21:40 IST|Sakshi

పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 2015లో భాగంగా బుధవారం జైపూర్ పింక్ పాంథర్స్ ,  పాట్నా పైరేట్స్ జట్ల మధ్య  హోరాహోరీగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 26-24 తేడాతో పాట్నా పైరేట్స్, జైపూర్ పై గెలిచింది. చివర వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ రెండు పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు