కోహ్లి అర్ధసెంచరీ

22 Apr, 2015 23:40 IST|Sakshi

బెంగళూరు: చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోహ్లి అర్ధసెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు,  2 సిక్సర్ల లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఒంటరి పోరాటం చేసిన కోహ్లి 42 బంతుల్లో 51 పరుగులు చేసి ఆరో వికెట్ గా అవుటయ్యాడు.

>
మరిన్ని వార్తలు