వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

21 Jan, 2017 12:08 IST|Sakshi
గుంటూరు: గుంటూరు జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కృష్ణానదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికంగా నివాసముంటున్న ఏడుకొండలు అనే యువకుడు ఈ రోజు ఉదయం కృష్ణా నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి అతని మృతదేహాన్ని బయటకు తీశారు.
మరిన్ని వార్తలు