ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

26 May, 2015 16:43 IST|Sakshi
ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

మెదక్ : కళాశాలల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించారు. అనంతరం విద్యా  వ్యవస్థను రక్షించాలని కోరుతూ ఆర్‌ఐఓకు వినతిపత్రం అందించారు.

మరిన్ని వార్తలు