ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ

1 Sep, 2015 16:47 IST|Sakshi

ఆదిలాబాద్ : లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఏఈ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కడెంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కడెం మండల పంచాయతీ రాజ్ ఏఈ ఓ కాంట్ట్రాకర్ నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు