బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..

26 Oct, 2017 21:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాచుపల్లి వీఎన్‌ఆర్‌ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్‌​చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  స్వప్న(21) విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. ఆమె కాలేజీ హాస్టల్‌లోని తన గదిలో ఈ బలవన్మరణానికి పాల్పడింది.

ఆమె తన గదిలో ఉరేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టింది.

మరిన్ని వార్తలు