చెరకు పంట అధ్యయంపై ప్రతినిధి బృందం

19 Jan, 2015 09:57 IST|Sakshi
చెరకు పంట అధ్యయంపై ప్రతినిధి బృందం

నిజామాబాద్: మహారాష్ట్రలోని చెరుకు పంటపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జిల్లాలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులు, రైతు సంఘాల నాయకులను  ఈ బృందంలో చేర్చారు.
 

మరిన్ని వార్తలు