టీడీపీ వర్గీయుల దౌర్జన్యాల పర్వం | Sakshi
Sakshi News home page

టీడీపీ వర్గీయుల దౌర్జన్యాల పర్వం

Published Mon, Jan 19 2015 10:46 AM

tdp cadre tyranny

ప్రకాశం: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వర్గీయుల దౌర్జన్యాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా మర్రిపాడి మండలం చెంచిరెడ్డి పల్లె గ్రామంలో టీడీపీ వర్గీయులు సోమవారం ఉదయం దౌర్జన్యానికి పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేశారనే నెపంతో వారి వరిచేనుకు నీరు రాకుండా విద్యుత్ వైర్లు కత్తిరించారు. ఘటనపై బాధితులు పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు.

Advertisement
Advertisement