సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి

26 Jan, 2016 11:29 IST|Sakshi
సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి
గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కుత్‌బుషాపురం బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ బీటెక్ చదువుతూ... నేరేడుచర్లలో ఓ పెట్రోల్ బంక్‌లో పార్ట్‌ టైమ్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున బైక్‌పై వెళుతూ అదుపుతప్పి సాగర్ కెనాలో పడిపోవడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు