కాకినాడ తీరంలో కోస్ట్‌ గార్డ్‌ రెస్క్యూ ఆపరేషన్‌

1 Dec, 2023 11:21 IST|Sakshi

సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. కోస్ట్ గార్డ్ ఆపరేషన్‌తో 11 మంది మత్స్యకారులను కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది కాపాడారు.

మరిన్ని వార్తలు