సాక్షి, అమరావతి: ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతికి మాతృ వియోగం కలిగింది. ఆమె తల్లి దాసరి సామ్రాజ్యం అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.