వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి

9 Oct, 2021 21:11 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. 31 మంది ఎంపీలతో కమిటీ ఏర్పాటైంది. రక్షణ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యునిగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ నియమితులయ్యారు.
చదవండి:
రేపు అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మరిన్ని వార్తలు