ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ను బుధవారం లాంచ్ చేసింది. షావోమీ ఈ స్మార్ట్ఫోన్తో పాటు షావోమీ బియర్డ్ ట్రిమర్ 2ను కూడా రిలీజ్ చేసింది. ధర విషయానికొస్తే ఈ ఫోన్ 6జీబీ+128 స్టోరేజ్ జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 26,999, 8జీబీ+128జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 28,999కి అందుబాటులో ఉంది. షావోమి ప్రారంభ ధరలో భాగంగా రూ. 2000తో పాటు దీపావళి డిస్కౌంట్లో భాగంగా రూ. 1500 అందించనున్నారు.
షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫీచర్స్
చదవండి: ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఐదు సంవత్సరాల వారంటీ...!