కల్తీ కల్లు కలకలం, ఇద్దరు మృతి

13 Dec, 2020 16:22 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. ఆలూరు కల్తీ కల్లు తాగిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేష్‌, ఖాసీం మృతి చెందారు. మరో వ్యక్తి శ్రీనివాస్‌ చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు