పెనుబల్లిలో నేడు షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’

20 Jul, 2021 01:54 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్‌ షర్మిల మంగళ వా రం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. 

మరిన్ని వార్తలు