-
ఐపీఎల్ 2024 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తొమ్మిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో భాగంగా రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాయల్స్ యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్తో పాటు మరో ఎనిమిది మందిని రిలీజ్ చేసింది. గత సీజన్లో ఆడిన స్టార్ ఆటగాళ్లతో పాటు కెప్టెన్గా సంజూ శాంసన్ను కొనసాగించింది. రాజస్థాన్ మేనేజ్మెంట్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు ఉన్నారు. జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్కాయ్లను రాజస్థాన్ మేనేజ్మెంట్ వేలానికి వదిలేసింది.
రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే..
రాజస్థాన్ నిలబెట్టుకున్న ఆటగాళ్లు వీరే..