పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా రాంచందర్‌ 

5 Dec, 2021 03:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధిపతిగా డాక్టర్‌ ఎస్‌.రాంచందర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీగా ఉన్న ఆయనకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.   

మరిన్ని వార్తలు