ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర రోడ్సేఫ్టీ అథారిటీ చైర్మన్గా కేఆర్ఎమ్ కిషోర్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బదిలీల వివరాలు..