మ్యాగీ నూడుల్స్ ధ్వంసానికి నెస్లె రూ.20 కోట్లు ఖర్చు

8 Jul, 2015 00:33 IST|Sakshi
మ్యాగీ నూడుల్స్ ధ్వంసానికి నెస్లె రూ.20 కోట్లు ఖర్చు

న్యూఢిల్లీ : నెస్లె ఇండియా మ్యాగీ ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను ధ్వంసం చేయడానికి అంబుజా సిమెంట్ కు రూ.20 కోట్లను చెల్లించింది. దీంతో అంబుజా సిమెంట్ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్స్‌ను చంద్రాపూర్‌లోని (మహారాష్ట్ర) తన ప్లాంటులో తగలబెట్టనుంది. దాదాపు రూ.320 కోట్ల విలువైన  9 వేరియంట్ల మ్యాగీ నూడుల్స్‌ను ధ్వసం చేస్తామని నెస్లె గత నెలలోనే ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు