మద్యం మత్తులో కూతుర్నే కడతేర్చాడు

11 Jan, 2020 11:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎల్బీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాలాజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కూతుర్ని చంపేశాడు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. కూతురు
యామినీ (5)ని హతమార్చిన దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు