50కిలోల గంజాయి స్వాధీనం

25 Apr, 2016 16:38 IST|Sakshi

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసులు సోమవారం మధ్యాహ్నం 50 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు .. రాజశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

మరిన్ని వార్తలు