రైలు కింద పడి చేనేత కార్మికుడి ఆత్మహత్య

2 May, 2016 12:17 IST|Sakshi

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కదిరిగేటు వద్ద ఓ చేనేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడ్ని ధర్మవరం మండలం గొట్టూరు గ్రామానికి చెందిన శంకర్ (30)గా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
 

మరిన్ని వార్తలు