రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

11 Jun, 2016 22:22 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

అమ్రేలీ: గుజరాత్‌లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. లారీ, ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు