గుజరాత్‌లో భూకంపం

14 Jun, 2020 20:52 IST|Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌: గుజరాత్‌లో భూకంపం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు రాజ్‌కోట్‌, గుజరాత్‌ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వ్యాయువ్యంగా ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో రాజ్‌కోట్‌ వాసులు ఆందోళనకు గురయ్యారు. (లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం స్పందన)

మరిన్ని వార్తలు