అంబేద్కర్‌ విగ్రహన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

22 Jul, 2020 11:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో భారత​రత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. కాగ్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు