జన తుపాన్

27 Oct, 2013 06:15 IST|Sakshi

వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది. జనం ప్రభంజనమై చేసిన శంఖారావం రాజధానిలో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సమైక్యవాదులతో ఎల్‌బీ స్టేడియం, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి.  జగన్నినాదం, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి.

మరిన్ని వార్తలు