పెర్త్: ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె 20 , ధవన్ 13 పరుగులు చేశారు.