డచ్ ఓపెన్లో అజయ్ జయరామ్ సంచలనం

11 Oct, 2015 19:56 IST|Sakshi
డచ్ ఓపెన్లో అజయ్ జయరామ్ సంచలనం

డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ అజయ్ జయరామ్ సంచలనం సృష్టించాడు. మూడో సీడ్గా బరిలోకి జయరామ్ ఫైనల్లో ఈస్టోనియా ఆటగాడు రౌల్ మస్ట్ను ఓడించాడు. 21-12, 21-18 వరుస సెట్లలో 12 సీడ్ ఆటగాడిని ఓడించి.. డచ్ ఓపెన్ టోర్నీని సొంతం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు