ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా

8 Apr, 2015 19:54 IST|Sakshi

కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 8వ ఎడిషన్ లో ఆట ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు.

ఫించ్, పొలార్డ్, ఆండర్సన్, మలింగ.. ముంబై జట్టులోని నలుగురు విదేశీ ఆటగాళ్లు. సునీల్ నరైన్, రసెల్, మోర్కల్, షకీబ్.. కోల్ కతా టీమ్ లోని నలుగురు విదేశీ ఆటగాళ్లు.

>
మరిన్ని వార్తలు