నిఖత్ జరీన్‌కు స్వర్ణం

8 Aug, 2016 12:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: చెన్నైలో జరిగిన ఆలిండియా మెట్రో కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె కేరళకు చెందిన అల్ఫాన్సా మరియా థామస్‌ను కంగుతినిపించింది.

 

 

 


 

మరిన్ని వార్తలు