పంజాబ్ పై ఢిల్లీ గెలుపు

21 Jan, 2016 03:38 IST|Sakshi

 చండీగఢ్: హాకీ ఇండియా లీగ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్ బోణీ చేసింది. పంజాబ్ వారియర్స్‌పై 5-4తో విజయం సాధించింది. ఢిల్లీ తరఫున రూపిందర్ రెండు గోల్స్ చేయగా... యువరాజ్ వాల్మికీ (ఫీల్డ్‌గోల్) రెండు గోల్స్ ఖాతాలో చేర్చాడు. మార్క్ పియర్సన్ ఒక గోల్ చేశాడు. పంజాబ్ తరఫున మాథ్యూ గోడ్స్ (ఫీల్డ్‌గోల్) రెండు గోల్స్ ఖాతాలో చేర్చగా... క్రిస్టోఫర్, మార్క్ ఒక్కో గోల్ సాధించారు.

>
మరిన్ని వార్తలు