ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్లో భాగంగా కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎమ్52 5జీ స్మార్ట్ఫోన్ను త్వరలోనే భారతీయ మార్కెట్లలోకి లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం పోలాండ్లో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ కలర్ వేరియంట్లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్52 ఉండనుంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 32, 900 ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ఇండియాలో సెప్టెంబర్ 28 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: గంటన్నర పాటు భారీ ప్రకంపనలతో ఊగిపోయిన మార్స్...!
శాంసంగ్ గెలాక్సీ ఎమ్52 5జీ ఫీచర్స్