ఈనెల 19 నుంచి పట్టాలెక్కనున్న సాధారణ రైళ్లు

16 Jul, 2021 22:12 IST|Sakshi

న్యూఢిల్లీ : ఈనెల 19 నుంచి సాధారణ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. 82 ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌..16 ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ సర్వీస్‌, 66 ప్యాసింజర్‌ స్పెషల్‌ సర్వీసులు నడపనుంది. ప్రయాణికులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించింది.

మరిన్ని వార్తలు