Dharani Portal: ధరణి పోర్టల్‌ ట్యాంపరింగ్‌.. మీసేవ ఆపరేటర్ల హస్తం!

28 Jun, 2022 13:27 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక‍్రమార్కులు ధరణి పోర్టల్‌ను ట్యాంపరింగ్‌ చేశారు. పాసు పుస్తకం ఉన్నప్పటికీ పెండింగ్‌ మ్యుటేషన్‌గా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో మీసేవ ఆపరేటర్ల హస్తం కూడా ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నాతాధికారులు విచారణ ప్రారంభించారు. 

ఇది కూడా చదవండి: డీజీపీనీ వదలని సైబర్‌ నేరగాళ్లు

మరిన్ని వార్తలు