వైభవంగా ఎల్లమ్మ ఉత్సవాలు 

11 Feb, 2023 02:54 IST|Sakshi

బొంరాస్‌పేట: వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండల పరిధిలోని పోలెపల్లి ఎల్లమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు