స్పీకర్ కోడెల పర్యటనలో అపశ్రుతి

3 Aug, 2015 18:24 IST|Sakshi
స్పీకర్ కోడెల పర్యటనలో అపశ్రుతి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాన్వాయ్లోని పోలీసు వాహనం బోల్తాపడింది. దాంతో.. ఎస్ఐ యువరాజ్ సహా నలుగురు కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి.

అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఆదిగానిపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు