భద్రాచలంలోని హెలిపాడ్ వద్ద భారీ బందోబస్తు

26 Jun, 2016 11:25 IST|Sakshi

ఖమ్మం: మావోయిస్టుల కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం భద్రచాలంలో సమావేశం కానున్నారు. అందులోభాగంగా భద్రాచలంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు