విమానాశ్రయంలో ప్రమాదం.. ఇద్దరి మృతి

14 Apr, 2019 12:19 IST|Sakshi

ఖాట్మండ్‌ : నేపాల్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. టెన్జింగ్‌ హిల్లరీ లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్‌ చేసిన చాపర్‌ను ఎయిర్‌క్రాఫ్ట్‌ ​డీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. 

మరిన్ని వార్తలు