ఎన్కౌంటర్లో నలుగురు హతం

16 Feb, 2016 10:45 IST|Sakshi

అసోం: అసోంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో  నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు.  అసోం- అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మంగళవారం చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఎన్ఎస్సిఎన్ -కె కు చెందిన ముగ్గురు  ఉగ్రవాదులను,  ఒక  ఉల్పా ఉగ్రవాదిని సైన్యం మట్టు పెట్టింది. ఈ ఘటనలో  ఎకే-56 ను  రెండు పిస్తోళ్లను  స్వాధీనం చేసుకున్నారు.  దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు